నర్సంపేట నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ఆసరా పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు శుక్రవారం వరంగల్ జిల్లా డీఆర్డీఏ కార్యాలయంలో ప్రాజెక్ట్ డైరెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఖానాపురం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, ఖానాపురం మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నరసయ్య ఆధ్వర్యంలో ఈ వినతిపత్రం అందజేశారు.