చింతలపూడి మండలం యండపల్లి సమీపం లో గ్రీన్ ఫీల్డ్ హైవే పై ప్రైవేట్ ట్రావెల్ (AP39WQ3178) బస్సు కు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని (KA56.8893) బస్సు ఢీకొంది. ఘటనలో ఒకరు మృతిచెందారు. పదిహేను మందికి పైగా గాయలు అయినట్లు సమాచారం. బస్సు హైదరాబాద్ నుండి విజయనగరం వెళ్తున్నట్లు ప్రయాణికులు తెలిపారు. మృతడు బస్సు క్లీనర్ గా గుర్తించారు. చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్, ఎస్ఐ సతీష్ ఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
క్రైమ్ న్యూస్
లారీని ఢికొన్న బస్సు..క్లీనర్ మృతి
News URL: https://rightsmedia.in/news/bus-collides-with-lorry-cleaner-dies